- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
మొల్లమాంబ జయంతిని విజయవంతం చేయండి..
by Sumithra |
X
దిశ, యాచారం : తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో మొల్ల విగ్రహావిష్కరణ ఈ నెల 26న చేపడుతున్నామని కుమ్మర సంఘం మాజీ మండల అధ్యక్షుడు, ఆ సంఘం జిల్లా నాయకుడు కొండాపురం శ్రీశైలం అన్నారు.
గురువారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుమ్మరుల ఆత్మగౌరవ సభ ఆదివారం సాయిశరణం ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కుమ్మరులు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Next Story