భర్త మిస్సింగ్.. భార్య ఆందోళన! ఇంతకూ ఏమైనట్టు?

by Naveena |
భర్త మిస్సింగ్.. భార్య ఆందోళన! ఇంతకూ ఏమైనట్టు?
X

దిశ గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో వ్యక్తి అదృష్టమైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన విరాల ప్రకారం.. దుర్గ నగర్ కాలనీకి చెందిన సాయిలు (55) అక్టోబర్ 18 ఉదయం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య మరియమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా శనివారం కేసు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే.. గాంధారి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed