- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి: కూకట్పల్లి ఎమ్మెల్యే
by Aamani |
X
దిశ, కూకట్పల్లి: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో తాగునీటి సరఫరాలో సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇందిరా నగర్ కాలనీ వాసులకు తాగునీటి సమస్యను లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా కాలనీలో డ్రైనేజ్ సమస్య లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నాగ ప్రియ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story