ప్రభుత్వ చీఫ్ విప్ ను కలిసిన మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్..

by Sumithra |
ప్రభుత్వ చీఫ్ విప్ ను కలిసిన మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్..
X

దిశ, శామీర్ పేట : మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ని శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రే రాజేష్, తుంగతుర్తి రవి, శ్రీకాంత్ యాదవ్ ,రామారావు, శ్రీనివాస్ రెడ్డి ముత్యాలు, శ్వేత ,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed