- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
హైదరాబాద్ లో రూ.6 కోట్ల ఆభరణాలు చోరీ.. కేసులో అనూహ్యమైన ట్విస్ట్
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో భారీ చోరీ కలకలం రేపింది. బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణ జ్యువెలర్ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన యాజమమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాప్ లో ఉన్న ఆభరణాల వివరాలు సేకరించారు. ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో షాప్ మేనేజర్ సుకేతు షా కనిపించకపోవడంతో పాటు అతడి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ వస్తోంది. దీంతో యాజమాన్యం అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Next Story