- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ధాన్యం సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X
దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా గా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం సేకరణతో పాటు మిల్లింగ్ చార్జీలు, బ్యాంకు గ్యారంటీలు, గోదాములపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సూచించనున్నది.
Advertisement
Next Story