ధాన్యం సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Prasad Jukanti |   ( Updated:2024-10-09 07:54:07.0  )
ధాన్యం సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా గా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం సేకరణతో పాటు మిల్లింగ్ చార్జీలు, బ్యాంకు గ్యారంటీలు, గోదాములపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సూచించనున్నది.

Advertisement

Next Story

Most Viewed