దోస్త్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు

by M.Rajitha |
దోస్త్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ దోస్త్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఈ ఫేజ్ లో 44,683 మందికి సీట్లు కేటాయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫైనల్ ఫేజ్ కు మొత్తం 46,538 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా 44,683 మందికి సీట్లు కేటాయించారు. కాగా గురు, శుక్రవారాల్లో విద్యార్థులు సెల్ప్ రిపోర్టింగ్ చేసుకుని సీటును రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

Next Story

Most Viewed