- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
CM Revanth Reddy : విశ్వ వేదిక పై…తెలంగాణ సగర్వంగా నిలవాలి.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దసరా పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవేదికపై తెలంగాణ సగర్వంగా నిలవాలని అన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (ట్విట్టర్) లో శుభాకాంక్షలు తెలుపుతూ.. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, జన సంక్షేమానికి.. ప్రజా ప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగాలని ఆకాంక్షించారు.
Advertisement
Next Story