నీటమునిగిన హసన్‌పర్తి మండలం.. పట్టించుకోని అధికారులు

by Shyam |   ( Updated:2021-08-30 09:11:20.0  )
నీటమునిగిన హసన్‌పర్తి మండలం.. పట్టించుకోని అధికారులు
X

దిశ, హసన్‌పర్తి: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హసన్‌పర్తి మండలంలో పలు గ్రామాలు నీటమునిగాయి. చింతగట్టు క్యాంప్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పూర్తిగా జలమయమై వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed