- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఏపీ వాసి మర్డర్
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాసి హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర సమీపంలోని మామిడితోటలో బుధవారం రాత్రి ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తి స్వస్థలం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మాగునూరు గ్రామానికి చెందిన నానిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story