- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఆటో బోల్తా...మహిళ మృతి
by Sridhar Babu |
![ఆటో బోల్తా...మహిళ మృతి ఆటో బోల్తా...మహిళ మృతి](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347642-accident-logo.webp)
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆటో బోల్తా పడి మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు చంద్రవ్వ (60)తో పాటు 8 మంది ప్రయాణికులు ఆటోలో రాజన్నపేట నుంచి గొల్లపల్లికి వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ రవి రాజన్నపేట గ్రామ శివారులో ఆటోను బోల్తా కొట్టించాడు. ఈ ప్రమాదంలో చంద్రవ్వ అక్కడికక్కడ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రవి మద్యం సేవించి ఆటో నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Next Story