- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Trending: పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (వీడియో)
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: ఆకలితో అలమటిస్తున్న వరాహానికి గోమాత పాలిచ్చిన వింత ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని రామ మందిరం వద్ద ఓ గోమాత విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, అదే సమయంలో వచ్చిన ఓ పిల్ల వరాహం ఎలాంటి అదురు బెదరు లేకుండా గోమాత పొదుగును పట్టి పాలు తాగింది. తన జాతి కాకపోయినా.. బిడ్డ ఆకలి తల్లికే తెలుసన్నట్లుగా ఆ గోమాత పిల్ల వరాహాన్ని బెదరగొట్టకుండా పాలిచ్చింది. అయితే, ఈ చిత్రం చూసిన జనం ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. గోమాత పందికి పాలివ్వడం ఏంటని ఆసక్తిగా తిలకించారు.
వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయడం: https://x.com/bigtvtelugu/status/1830493874374017126
Advertisement
Next Story