ECO దంతుడికి జై సహజ రంగులతో వినాయక విగ్రహాల తయారీ

by Anjali |
ECO దంతుడికి జై సహజ రంగులతో వినాయక విగ్రహాల తయారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబంరాలకు సమయం దగ్గర పడింది. గణేశుడ్ని పెట్టడానికి పలువురు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హిందువుల అతిముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబరు 7 వ తేదీన వస్తుంది. కాగా చాలామంది రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను పెట్టి పూజలు చేస్తారు. 9 రోజుల అనంతరం బొజ్జ వినాకుడ్ని అందుబాటులో ఉన్న చెరువులో వేస్తుంటారు. అయితే కృత్రిమ రంగులతో రెడీ చేసినవి వృక్ష, జంతు జీవనంపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. కాగా ఓ మహిళ భిన్నంగా ఆలోచించి నేచురల్‌గా తామే కలర్స్ తయారు చేసి గణేశుడ్ని ముస్తాబు చేస్తున్నారట. మరీ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? ఎలా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడండి.

Advertisement

Next Story

Most Viewed