అలర్ట్ అవ్వండి... రేపు ఆ ఏరియాలో పవర్ కట్

by S Gopi |
అలర్ట్ అవ్వండి... రేపు ఆ ఏరియాలో పవర్ కట్
X

దిశ, పరిగి: పరిగి మండలం రాపోల్, జాఫర్ పల్లి, కాళ్లాపూర్, సయ్యద్​మల్కాపూర్, సయ్యద్ పల్లి, తొండపల్లి, యాజాజిగూడం, చిట్యాల, రాఘవాపూర్ గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డిస్కం ఏఈ ఖాజాబాబు తెలిపారు. రాపోల్​లోని 33/11 విద్యుత్​సబ్​స్టేషన్, మిషన్​భగీరథ విద్యుత్​పనులు జరుగుతున్నందున ఆయా గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్​సరఫరా నిలిపిపేయడం జరుగుతుందన్నారు. ఇందుకు ఆయా గ్రామాల విద్యుత్​ వినియోగదారులు అంతరాయానికి చింతిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed