ప్రభుత్వ ప్రగతిపై సీడీల ఆవిష్కరణ

by Naresh N |
ప్రభుత్వ ప్రగతిపై సీడీల ఆవిష్కరణ
X

దిశ, తుంగతుర్తి: ప్రజా నౌక, సాంస్కృతిక కళాకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అంశాలపై రచించి ఆలపించారు. ఈ పాటల సీడీలను కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కారే గెలవాలి. మళ్లీ సారే రావాలి.!, పల్లెకు పోదాం.. ప్రగతిని చూద్దాం..! అంటూ నాలుగు పాటలతో అద్భుతంగా సీడీని తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ తో పాటు పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story