- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి వ్యక్తి మృతి
by Naveena |
X
దిశ ,మాడుగులపల్లి :మాడుగులపల్లి మండలంలోని నారాయణపురం గ్రామంలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరి కొండయ్య గౌడ్(63) పై బుధవారం ఇంట్లో ఉండగా.. గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి కత్తులతో దాడి చేసి బజార్లో పడేశారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడు మార్గ మధ్యలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Next Story