- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథ నీటి సరఫరాపై కేంద్ర బృందం సర్వే
by Sridhar Babu |
X
దిశ, నిజాంపేట : మండల పరిధిలోని రజాక్ పల్లి గ్రామంలో శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జల జీవన్ మిషన్ లో భాగంగా గ్రామంలో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యతను వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story