- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కుటుంబాన్ని పరామర్శించిన సినీ, రాజకీయ ప్రముఖులు..
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కుటుంబాన్ని పరామర్శించిన సినీ, రాజకీయ ప్రముఖులు..
by Kavitha |
X
దిశ, కూకట్ పల్లి: సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఈ రోజు తెల్లవారుజామున రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండె పోటుతో మృతి చెందిన సమాచారం అందుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సినీ నటులు శివాజీ రాజా, సాయి కుమార్, ఏడిద రాజాలు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి గాయత్రి భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Advertisement
Next Story