- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి
by Sridhar Babu |
X
దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో జేవీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హోప్ మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని, తద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, అలవాల కరుణాకర్, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story