- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి
by Naveena |
X
దిశ,భద్రాచలం : బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. తాలిపేరులో బతుకమ్మ నిమజ్జనం కోసం వెళ్లిన ఇరువురు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన పాయం మహేందర్, గట్టుపల్లి జంపన్న అనే యువకులు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి మహిళలతో పాటు వెళ్లి తాలిపేరు కాల్వలో లోతు తెలియక నీటిలో మునిగి మృతి చెందారు. నాటు పడవలతో గాలించగా..ఇద్దరి మృతదేహాలు లభ్యమైంది. దీంతో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది
Advertisement
Next Story