- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పల్లె ప్రకృతి స్థలం కబ్జా.. పట్టించుకోని ప్రత్యేక అధికారులు
by Aamani |
X
దిశ, రామడుగు : రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం వెలిచాల రాధమ్మ కాలనీలో గత పాలకులు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వులు పండ్ల చెట్లను నాటించారు.. దీంతోపాటు ప్రకృతి వనం చుట్టూ కనీలను పాతి ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పల్లె ప్రకృతి వనముకు చుట్టూ ఏర్పాటు చేసిన కనీలు కంచె ను తొలగించి కొంత స్థలాన్ని కబ్జా చేసి కనీలను పాతి ఏర్పాటు చేసుకున్నారు.
Advertisement
Next Story