పల్లె ప్రకృతి స్థలం కబ్జా.. పట్టించుకోని ప్రత్యేక అధికారులు

by Aamani |
పల్లె ప్రకృతి స్థలం కబ్జా.. పట్టించుకోని ప్రత్యేక అధికారులు
X

దిశ, రామడుగు : రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం వెలిచాల రాధమ్మ కాలనీలో గత పాలకులు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వులు పండ్ల చెట్లను నాటించారు.. దీంతోపాటు ప్రకృతి వనం చుట్టూ కనీలను పాతి ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పల్లె ప్రకృతి వనముకు చుట్టూ ఏర్పాటు చేసిన కనీలు కంచె ను తొలగించి కొంత స్థలాన్ని కబ్జా చేసి కనీలను పాతి ఏర్పాటు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed