- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మీ సేవ కేంద్రాల పై చర్యలు తీసుకోండి.. ఎమ్మార్వోకు వినతి..
by Sumithra |
X
దిశ, మల్యాల : అధిక చార్జీలు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాల పై చర్యలు తీసుకోవాలని సోమవారం మల్యాల తహశీల్దార్ మునీందర్ కు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సతీష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. మండలంలోని మీసేవ కేంద్రాల నిర్వహకులు ప్రజల వద్ద ఇష్టం వచ్చిన రీతిలో అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మీసేవ కేంద్రాలలో ధరల పట్టికను ఏర్పాటు చేసి, అధిక చార్జీలను వసూలు చేసే కేంద్రాల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఎల్లప్పుడు మీ సేవ కేంద్రాల పై అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు.
Advertisement
Next Story