- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
KTR ఆదేశాలు బేఖాతరు.. స్పీకర్కు ఫిర్యాదు వేళ ఆ ఎమ్మెల్యేలు డుమ్మా
దిశ, వెబ్డెస్క్: నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్కు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. కాగా, ఎమ్మెల్యేలు అందరు హజరు కావాలని ఆదేశాలు ఉన్నా కొంత మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్లో మరి కొంత ఎమ్మెల్యేలు చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఎమ్మెల్యేల గైర్హాజరు తీవ్ర ఉత్కంఠగా మారింది.
హాజరు కాని ఎమ్మెల్యే లు వీరే..!
సుధీర్ రెడ్డి - ఎల్బీనగర్ ఎమ్మెల్యే
బండారు లక్ష్మారెడ్డి - ఉప్పల్ ఎమ్మెల్యే
మల్లారెడ్డి - మేడ్చల్ ఎమ్మెల్యే
కొత్త ప్రభాకర్ రెడ్డి - దుబ్బాక ఎమ్మెల్యే
తలసాని శ్రీనివాస్ యాదవ్ - సనత్ నగర్ ఎమ్మెల్యే
జగదీష్ రెడ్డి - సూర్యాపేట ఎమ్మెల్యే
గంగుల కమలాకర్ - కరీంనగర్ ఎమ్మెల్యే
కోవ లక్ష్మీ - ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
అనిల్ జాదవ్ - బోథ్ ఎమ్మెల్యే
విజేయుడు - ఆలంపూర్ ఎమ్మెల్యే
పాడి కౌశిక్ రెడ్డి - హుజురాబాద్ ఎమ్మెల్యే
పల్లా రాజేశ్వర్ రెడ్డి - జనగాం ఎమ్మెల్యే