- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వేసవి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ క్లారిటీ..
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచే స్కూళ్లు పున:ప్రారంభం కాబోతున్నాయని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా, దీనిపై స్పందించిన అధికారులు అలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. అకడమిక్ క్యాలెండర్ సైతం వచ్చేసిందని, తొలుత నిర్ణయించిన ప్రకారమే పాఠశాలలు తెరుచుకోనున్నట్లు స్పష్టంచేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈనెల 12 నుంచే పాఠశాలలు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement
Next Story