- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బకాయి ఉంటే ముక్కు నేలకు రాస్తా.. KCRకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు రామసహాయం రఘురామిరెడ్డి, బలరామ నాయక్ లకు మద్దతుగా సీఎం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లించిందని.. ఈనెల 8లోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత మాదే అన్నారు. ఈనెల 9లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తా అన్నారు. రైతు భరోసా నిధులు అందితే.. కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అన్నారు.
Read More..
Next Story