- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు కంటోన్మెంట్, చేవెళ్లలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: నేడు సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్ లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 5గంటలకు రాజేంద్ర నగర్ ( చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం)లో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ షో లో సీఎం పాల్గొననున్నారు.
Next Story