- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
టీజీపీఎస్సీ ఎదుట బీజేవైఎం ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: టీజీపీఎస్సి ఎదుట బీజేవైఎం నేతలు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు - బీజేవైఎం నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు దిగిన బీజేవైఎం నేతలను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలన్నారు.25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలన్నారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని కోరారు.
Advertisement
Next Story