- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బిగ్ షాక్.. నలుగురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: స్టేట్ పాలిటిక్స్ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని నలుగురు నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యా్యస్థానం తీర్పును రిజర్వ్ చేసి.. ఇవాళ జడ్జిమెంట్ను వెల్లడించింది.
Next Story