ఒక సమూహం పై మరొక సమూహం దాడి..ఎక్కడంటే?

by Jakkula Mamatha |
ఒక సమూహం పై మరొక సమూహం దాడి..ఎక్కడంటే?
X

దిశ, భైంసా:రెండు సమూహాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, ఒక సమూహం పై మరొక సమూహం దాడి చేసుకున్న ఘటన తానూరు మండలం లో చోటుచేసుకుంది. మండల ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం..తానూర్ మండలం ఝరి(బి) గ్రామంలో శనివారం రాత్రి ఒకరి సమూహం పై మరొక సమూహం దాడి చేసుకోగా, విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, స్థానిక మండల ఎస్ఐ సందీప్ ఘటన స్థలానికి చేరుకొని దాడిని నిలిపివేశారు. దాడికి పాల్పడిన ఇరు సమూహాల పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story