- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
WTC Final 2023: సెంచరీ దిశగా అజింక్యా రహానే.. 59 ఓవర్లకు టీమిండియా స్కోరు?
X
దిశ, వెబ్డెస్క్: WTC Final 2023లో భాగంగా ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తన పోరాటం కొనసాగిస్తుంది. అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్లు టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 59 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. రహానే 89, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు వెనుకబడి ఉంది.
Advertisement
Next Story