WTC Final 2023: ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..

by Vinod kumar |
WTC Final 2023: ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 261 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయిది. లంచ్‌ విరామం తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన కాసేపటికే 89 పరుగులు చేసిన రహానే కమిన్స్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఏడో వికెట్‌కు శార్దూల్‌-రహానేల 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది.

Advertisement

Next Story