- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
జమ్ముకశ్మీర్ లో భారీ పేలుడు, నలుగురు మృతి
by Shamantha N |
X
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్లో సోమవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. బరాముల్లా జిల్లాలోని సోపోర్ రీజియన్ షేర్ కాలనీలో ప్రమాదం జరిగింది. అయితే, పేలుడుకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. పేలుడు జరిగినట్లు ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. ప్రస్తుతం పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియరాలేదని.. కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు. అయితే, పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దంతో పేలుడు జరిగే సరికి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Next Story