road accident : గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి..

by Sumithra |
road accident : గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి..
X

దిశ, మానకొండూరు : పోలీస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టగా ( road accident ) సంఘటనా స్థలంలోనే వ్యక్తి మృతి. స్థానికులు తెపిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ( Karimnagar District ) మానకొండూరు మండలంలోని గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఎం.శివకుమార్ శనివారం రాత్రి కరీంనగర్ నుంచి తన ఇంటికి గట్టుదుద్దెనపల్లి గ్రామానికి వెళ్తుండగా మానకొండూరు పోలీస్టేషన్ ( Police station ) సమీపంలోని నేషనల్ హైవే పై ఎదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోగా వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని డెడ్ బాడీ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురికి తరలించారని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed