- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మొన్న కేరళ రాష్ట్రంలో పర్యటించారు. రాహూల్ గాంధీ పోటీ చేస్తోన్న వయానాడ్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తాజాగా కర్ణాటకలో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కర్ణాకట వెళ్లనున్నారు.
Next Story