- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్.. నలుగురు మావోలు హతం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్గఢ్లోని గడ్చిరోలిలో మరోసారి కాల్పుల మోత మోగింది. గడ్చిరోలి జిల్లాలోని భ్రమాఘడ్ లో భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలకు చెందిన ఓ జవాన్ కు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ ను హెలికాప్టర్ లో నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎన్కౌంటర్ గురించి గడ్చిరోలి ఎస్పీ ఓ ప్రకటన జారీ చేశారు.
Advertisement
Next Story