- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పెళ్లి తర్వాత బాధలో రకుల్.. అలా చేయమని టార్చర్ చేస్తున్న భర్త!
దిశ, సినిమా : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది తర్వాత వెనక్కు చూసుకోలేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో రకుల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు దీంతో ముంబై చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ కూడా తన టాలెంట్తో స్టార్ హోదా సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీభగ్నానిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిన విషయం తెలిసిందే.
కాగా, తాజాగా వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన భర్త రకుల్ను టార్చర్ చేస్తున్నాడంట. ఓ బోల్డ్ సిరీస్లో నటించమని బలవతం చేస్తున్నట్లు ఓ వార్త బాలీవుడ్ను షేక్ చేస్తుంది. ఇక ఇది విన్న నెటిజన్స్, పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా ఉండమని చెబుతారు కానీ ఈయన ఏంటీ డిఫరెంట్గా ఉన్నాడు. అంతే కాకుండా పెళ్లి తర్వాత చాలా మంచి పాత్రలు చూస్ చేసుకోవాలని చెబుతారు. కానీ జాకి భగ్రాని చాలా డిఫరెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన రకుల్ కెరీర్ ఆగిపోకూడదు, ఎదగాలనే ఉద్దేశంతో అలా చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి ఫేమ్ రావాలంటే ఎలా ఉండాలి అనేది తెలుసు. అందుకే అలా చేయమని చెప్తున్నాడంటున్నారు కొందరు. కాగా ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.