- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
హైవేపై వలస కార్మికులతో మంత్రి వేముల ముచ్చట్లు
by Shyam |
X
దిశ, నిజామాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ సొంతూళ్లకు ప్రయాణమైన వలస కార్మికులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ వద్ద హైవేపై ఉన్న వలస కార్మికుల బాగోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, వారి భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కాగా, గత మూడు రోజులుగా మంత్రి వేముల తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు భోజనం పెట్టి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర బార్డర్ వరకు వలస కార్మికులను తరలిస్తున్నారు.
Advertisement
Next Story