- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఓ ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి పర్యటన లో ఆలయ నిర్మాణ పనుల పరిశీలన ముగించుకుని సీఎం వెళుతున్నారు. ఇంతలో ఓ కోతుల గుంపు ఆయనకు కనిపించింది. దీంతో కాన్వాయ్ ఆపి దిగి అక్కడ కొంత సేపు ఆగారు. గుంపులు గుంపులుగా ఉన్న కోతులకు అరటి పండ్లను ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story