కోతులను చూసి కేసీఆర్ ఏం చేశారంటే….

by  |
కోతులను చూసి కేసీఆర్ ఏం చేశారంటే….
X

దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఓ ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి పర్యటన లో ఆలయ నిర్మాణ పనుల పరిశీలన ముగించుకుని సీఎం వెళుతున్నారు. ఇంతలో ఓ కోతుల గుంపు ఆయనకు కనిపించింది. దీంతో కాన్వాయ్ ఆపి దిగి అక్కడ కొంత సేపు ఆగారు. గుంపులు గుంపులుగా ఉన్న కోతులకు అరటి పండ్లను ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed