- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తొమ్మిదో స్థానంలో భారత్
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోన్నది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,964 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 265 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,73,763 కు చేరుకున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4971 మంది మృతిచెందారు.
Advertisement
Next Story