కత్తులతో రెచ్చిపోయిన యువకులు (వీడియో)

by Gantepaka Srikanth |
కత్తులతో రెచ్చిపోయిన యువకులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌(Rajendranagar)లో కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి రాజేంద్రనగర్ పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్‌లో కస్టమర్ల మధ్య గొడవ జరిగిది. ఆ గొడవను అడ్డుకోబోయిన షాపు యజమానిపై 15 మంది యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 8 మందికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed