రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Sumithra |
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, ఆలూర్ : ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులోని రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికలు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడి వయసు దాదాపుగా 30 - 35 సంవత్సరాలు మధ్య ఉంటుందని పోలీసులు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed