రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

by M.Rajitha |
రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేగింది. గతవారమే రూ.2 వేల కోట్ల విలువైన భారీ డ్రగ్స్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకోగా.. మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. గురువారం సాయంత్రం రూ.2 వేల కోట్ల విలువైన 200 కిలోల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. కేవలం వారం రోజుల తేడాతో ఇంత పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల డంప్ బయట పడటం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. కాగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed