- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. నిజామాబాద్ కార్పొరేటర్ కొడుకు అరెస్ట్
by Mahesh |
X
దిశ, వెబ్డెస్క్: గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు రూ. కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఈ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. రూ. కోటి విలువైన గంజాయిని తరలిస్తున్న వారిలో నిజామాబాద్ కార్పొరేటర్ కొడుకును చేసిన ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా పదేళ్ల నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు కార్పొరేటర్ కొడుకు మునావర్ అలీ ఒప్పుకున్నాడు. ఏపీ-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెచ్చి వ్యాపారం చేస్తున్నామని పోలీసులు విచారణలో తెలిపినట్లు సమాచారం అందుతుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను జైలుకు తరలించారు.
Next Story