- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నేను వై.ఎస్ భారతి పీఏను..’
by srinivas |

X
‘హాలో..నేను వై.ఎస్.భారతి(ఏపీ సీఎం జగన్ సతీమణి) పీఏను.. మీకు పంచాయతీ, సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తా’ అంటూ సత్యశ్రీరాం అనే మోసగాడు విజయవాడకు చెందిన ఓ నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసి, మొహం చాటేశాడు. అడిగినంత డబ్బు సమర్పించుకున్న బాధితుడు.. అనంతరం మోసపోయానన్న నిజాన్ని గ్రహించాడు. దీంతో బాధితుడు సత్యశ్రీరాంపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story