- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పతనమైన దేశీయ మార్కెట్లు
by Harish |
X
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో చాలా రాష్ట్రాలు సోమవారం నుంచి లాక్డౌన్ ప్రకటించాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. సోమవారం ఉదయమే మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఎస్ఈ సెన్సెక్స్ 2718.15 పాయింట్లు పడిపోవడంతో ముదుపర్ల సొమ్ము 9 శాతం హరించుకుపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పతనమైంది. గత వారాంతం రోజు 803.8 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ రంగాలు భారీగా పతనమయ్యాయి.
Advertisement
Next Story