ఏపీ పంచాయతీలకు కొనసాగుతున్న కౌంటింగ్..

by srinivas |
ఏపీ పంచాయతీలకు కొనసాగుతున్న కౌంటింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో తొలిదశ పంచాయతీలకు కౌంటింగ్ కొనసాగుతోంది. 12జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా, కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. తొలివిడతలో 2,723 సర్పంచ్, 20,157 వార్డులకు ఎన్నికలు జరగగా.. మొదటి దశలో 3,249 పంచాయతీలకు గానూ, 525 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తొలివిడతలో వైసీపీ మద్దతుదారులు 500 పంచాయతీలు కైవసం చేసుకోగా.. 18చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఏడు చోట్ల ఇతరులు కైవసం చేసుకున్నారు.

Advertisement

Next Story