- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని శనివారం పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని కూడా అందులో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story