- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపో.. మాపో జైలుకు అవినాశ్ రెడ్డి.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో రేపో మాపో ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకు వెళతారని వైఎస్ సునీత చెప్పారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనాల్లో ఉండే నాయకులు రావాలని, జైలుకు పోయే అవినాశ్ రెడ్డి లాంటి వ్యక్తులు కాదని సునీత పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను గెలిపించాలని, అప్పుడే వివేకా ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపారు. వివేకా హత్య విషయంలో తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, కానీ ప్రజా తీర్పు చాలా పెద్దన్నారు. ప్రజా తీర్పు కోసమే వైఎస్ షర్మిల ఎంపీ బరిలోకి దిగారని వైఎస్ సునీత పేర్కొన్నారు.
Next Story