- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే..!
by Disha Web Desk 16 |
X
దిశ, ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యాటన ఖరారు అయింది. మే 3వ తేదీన పీలేరు, విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 3న మధ్యాహ్నం 2:45కి పీలేరు, సాయంత్రం 6:30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. 4న మధ్యాహ్నం 3:45కి రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
Next Story