ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయిధరమ్ తేజ్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-11 14:32:20.0  )
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయిధరమ్ తేజ్
X

దిశ ప్రతినిధి,ఎన్టీఆర్ జిల్లా:టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ బుధవారం ఇంద్రకీలాద్రి అమ్మావారిని దర్శించుకున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ప్రముఖ కథానాయకుడు శ్రీ సాయి ధరంతేజ్ వీరికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామారావు శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు.

Advertisement

Next Story